Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ పిండిలో రెండు చెమ్చాలు బొంబాయి రవ్వను కలిపితే..

Webdunia
గురువారం, 12 జులై 2012 (17:14 IST)
FILE
పూరీ పిండిలో చెమ్చాలు బొంబాబు రవ్వ మరో రెండు చెమ్చాలు మైదా కలిపితే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. బజ్జీలు కరకరలాడాలంటే శనగపిండిని బియ్యపు పిండిని తీసుకోండి దానిలో తగిన మోతాదులో ఉప్పు కారం వేయండి.

తర్వాత చిటికెడు సోడా ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా బొంబాయి రవ్వ వేడినీరు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో బంగాళాదంపు అరటికాయ నేతిబీరకాయ కాలీఫ్లవర్ ముక్కలను ముంచి దోరగా వేయించండి.

పాలు మరిగించేటప్పుడు మీగడ ఎక్కువగా మందంగా కట్టాలంటే పాలుకాచే గిన్నెమీద, జల్లెడలాగా చిల్లులు వున్నమూతను ఉంచండి. నూనె వేయకుండా ఎగ్స్ ఫ్రై చేయాలంటే బాణలిలో ముందు అరచెమ్చా ఉప్పు వేయండి.

ఇలా చేయడం ద్వారా చక్కగా ఫ్రై కావడమే కాక బాణలికి అంటుకోదు. సాంబారు రుచిగా వుండాలంటే సాంబారు తెర్లుతున్నప్పుడు కొన్ని నిమ్మరసం బొట్లు వేయండి సాంబారు మంచి రుచిగా వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments