Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో హెల్దీ స్నాక్ : ఫ్రూట్ సమోసా!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2015 (19:06 IST)
పండ్లలో పుష్కలమైన పోషకాలున్నాయన్న సంగతి తెలిసిందే. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంది. ఖర్జూరాల్లో ఐరన్ దాగివుంది. ఈ పండ్లతో సమోసా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు:
 
మైదాపిండి - ఒక కప్పు
నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్‌.
అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు.
జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్‌.
 
తయారీ విధానం:
పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మధ్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా దోరగా వేపాలి. అంతే యమరుచిగా వుండే ఫ్రూట్ సమోసా రెడీ. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయండి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments