Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజీ అండ్ టేస్టీ "చాంద్ బిస్కట్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. 500 గ్రా.
పంచదారపొడి.. పావు కేజీ
యాలకులు.. 3 గ్రా.
వనస్పతి.. పావు కేజీ

తయారీ విధానం :
మైదాను జల్లించి, మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి. ఆపై పంచదార పొడి చేర్చి ముద్దలా కలపాలి. అవసరమైతే మైదాపిండిని చల్లుతూ ముద్ద చేయాలి. పిండిని బాగా మర్దనా చేస్తే మెత్తగా తయారవుతుంది. ఆ తరువాత యాలకుల పొడి కలపాలి.

ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయాలి. పదునుగా ఉన్న గ్లాసు అంచుతో అద్దుతూ పోతే అర్థచంద్రాకారంలోని బిస్కట్లు రూపొందుతాయి. వీటిని ఓ ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి బేక్ చేయాలి. అంతే చాంద్ బిస్కట్స్ తయార్..! చల్లారిన తరువాత ఆరగిస్తే సరి..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

Show comments