Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్ మస్ స్పెషల్: ఆదివారం ఆరాధనకు ప్రాముఖ్యత ఎందుకు?

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:14 IST)
క్రిస్ మస్ స్పెషల్.. క్రైస్తవేతరులు యేసుక్రీస్తును అంగీకరించారనేందుకు 12 వాస్తవాలున్నాయని క్రైస్తవ గురువులు అంటున్నారు. 
 
* అవేంటంటే.. యేసు సిలువపై మృతిచెందాడు
* ఆయన సమాధి చేయబడటం వాస్తవం 
* క్రీస్తు మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణమైంది. 
* యేసు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.
* యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.
* అనుభవం తర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యము కలిగిన విశ్వాసులు అయ్యారు.
* ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.
* ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.
* ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.
 
* సబ్బాతు (శనివారం)కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.
* అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది, పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.
* క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

Show comments