Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసుక్రీస్తు నామమున పాదసేవ చేయండి

Webdunia
అతిథి సేవకు అన్ని మతాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. ఇంటి మెట్టెక్కిన అతిథికి సపరిచర్యలు చేసి గౌరవిస్తే పుణ్యఫలం లభిస్తుందని అనేక పురాణాలు చెబుతున్నాయి. ఇదే తరహాలో క్రైస్తవులు ఇంటికొచ్చిన అతిథులకు పాదాలు కడిగి పాదసేవ చేయాలని ఆ మత గ్రంథాలు ఉద్భోదిస్తున్నాయి.

పాపులను రక్షించుటకై తననుతాను అర్పించుకొన్న పరమాత్ముడు ఏసుక్రీస్తు. ఇతరుల వద్ద ఎల్లప్పుడు ప్రేమ భావముతో మెలగాలంటూ ఉద్భోధించారు. బాప్టిస్టులైన ప్రతి ఒక్కరూ ఇతరుల పాదములు కడుగుట వలన క్రీస్తుతో పాలుపంచుకునే అవకాశమును పొందుతారని క్రైస్తవ గ్రంథాలు చెబుతున్నాయి.

ఈ కార్యము ద్వారా ప్రేమ, పవిత్రత, వినయము, క్షమ, సేవ వంటి ఉత్తమగుణాలు అలవరచుకుంటారని ఆ గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. బాప్టిసం తీసుకొన్న ప్రతివ్యక్తీ ఏసుక్రీస్తు నామమున అతిథుల పాదాలు కడగాలి. ఈ కార్యము ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అపూర్వమైన ఘనత.. ప్రపంచ రికార్డు

Senior citizen: వృద్ధుడిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Goddess Lakshmi: పగటి పూజ నిద్రపోయే వారింట లక్ష్మీదేవి వుండదట

22-08-2025 శుక్రవారం ఫలితాలు - పుణ్యకార్యంలో పాల్గొంటారు...

Ganesha Idol: అనకాపల్లిలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఏర్పాటు

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Show comments