భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకెళ్తున్నారా? పిల్లల భద్రత?

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (16:11 IST)
భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్తున్నారా..? అయితే పిల్లల భద్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిపోతే పనివాళ్లు, ట్యూషన్ టీచర్లు వస్తుంటారు. వారిలో  మీ చిన్నారులకు హాని కలిగించే వారూ ఉండొచ్చు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటిని మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోండి. మీ పాపను మీరెక్కడున్నా జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. 
 
పిల్లలకు కొన్ని విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అవి ఇస్తామంటే చాలు ఐసయిపోతారు. ఎవరు కొనిచ్చినా తీసుకోవచ్చు అనుకుంటారు. ముందుగా ఎవరెవరు ఇస్తే తీసుకోవాలో స్పష్టం పిల్లలకు చెప్పండి. అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలుంటాయో వారి అర్థమయ్యేలా వివరించండి. 
 
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు చాలా ఇష్టం. అవి తింటే జలుబుచేస్తుంది. అనో  లేక ఇంకేదో కారణాలు చెప్పొద్దు. దాంతో పిల్లలకు వాటిపై విపరీతమైన మోజు పెరుగుతుంది. ఎవరిచ్చినా కాదనలేనంతగా మారిపోతారు. అది ప్రమాదకరం. కాబట్టి వీలున్నంత వరకూ వారి చిన్నచిన్న కోరికలు తీర్చండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం

స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్

ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్

APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

Show comments