భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకెళ్తున్నారా? పిల్లల భద్రత?

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (16:11 IST)
భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్తున్నారా..? అయితే పిల్లల భద్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిపోతే పనివాళ్లు, ట్యూషన్ టీచర్లు వస్తుంటారు. వారిలో  మీ చిన్నారులకు హాని కలిగించే వారూ ఉండొచ్చు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటిని మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోండి. మీ పాపను మీరెక్కడున్నా జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. 
 
పిల్లలకు కొన్ని విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అవి ఇస్తామంటే చాలు ఐసయిపోతారు. ఎవరు కొనిచ్చినా తీసుకోవచ్చు అనుకుంటారు. ముందుగా ఎవరెవరు ఇస్తే తీసుకోవాలో స్పష్టం పిల్లలకు చెప్పండి. అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలుంటాయో వారి అర్థమయ్యేలా వివరించండి. 
 
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు చాలా ఇష్టం. అవి తింటే జలుబుచేస్తుంది. అనో  లేక ఇంకేదో కారణాలు చెప్పొద్దు. దాంతో పిల్లలకు వాటిపై విపరీతమైన మోజు పెరుగుతుంది. ఎవరిచ్చినా కాదనలేనంతగా మారిపోతారు. అది ప్రమాదకరం. కాబట్టి వీలున్నంత వరకూ వారి చిన్నచిన్న కోరికలు తీర్చండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Delhi Liquor Case: లిక్కర్‌ కేసు నుంచి ఊరట.. ఇది రాజకీయ కుట్ర.. కల్వకుంట్ల కవిత

వైకాపా నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చేరిక

సీమంత వేడుకలో భార్యపై హెలికాప్టర్‌లో పూల వర్షం కురిపించిన భర్త

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మహిళ, ఇద్దరు పిల్లలతో ముగ్గురు మృతి

Biogas Plants: పల్నాడు జిల్లాలో 200 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh couple : అమిత్ షా, ప్రధానిని కలిసిన విరోష్ జంట

Vishnu Vinyasam Review: శ్రీ విష్ణు చేసిన విష్ణు విన్యాసం.. బెడిసి కొట్టిందా? రివ్యూ

Rajiv Kanakala: ఓటీటీ చిత్రం D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు రివ్యూ

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ - త్వరలోనే ప్రత్యేక గ్లింప్స్‌

సినీనటి కిడ్నాప్ కేసు- దిలీప్‌కు షాక్.. కేరళ హైకోర్టులో అప్పీల్ దాఖలు

Show comments