Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకెళ్తున్నారా? పిల్లల భద్రత?

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (16:11 IST)
భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్తున్నారా..? అయితే పిల్లల భద్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిపోతే పనివాళ్లు, ట్యూషన్ టీచర్లు వస్తుంటారు. వారిలో  మీ చిన్నారులకు హాని కలిగించే వారూ ఉండొచ్చు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటిని మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోండి. మీ పాపను మీరెక్కడున్నా జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. 
 
పిల్లలకు కొన్ని విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అవి ఇస్తామంటే చాలు ఐసయిపోతారు. ఎవరు కొనిచ్చినా తీసుకోవచ్చు అనుకుంటారు. ముందుగా ఎవరెవరు ఇస్తే తీసుకోవాలో స్పష్టం పిల్లలకు చెప్పండి. అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలుంటాయో వారి అర్థమయ్యేలా వివరించండి. 
 
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు చాలా ఇష్టం. అవి తింటే జలుబుచేస్తుంది. అనో  లేక ఇంకేదో కారణాలు చెప్పొద్దు. దాంతో పిల్లలకు వాటిపై విపరీతమైన మోజు పెరుగుతుంది. ఎవరిచ్చినా కాదనలేనంతగా మారిపోతారు. అది ప్రమాదకరం. కాబట్టి వీలున్నంత వరకూ వారి చిన్నచిన్న కోరికలు తీర్చండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.  

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments