Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటున్నారా?

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (21:09 IST)
జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి తెలియదు. శరీరం బలహీనంగా మారుతుంది. అలాంటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ రుచికరమైన ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. జ్వరంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. 
 
అందుకని మటన్, పిజ్జా, పాస్తా తినడం మానుకోవాలి. వీటిలో సంతృప్త కొవ్వు, చీజ్ ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. 
 
జలుబు, జ్వరం ఉంటే శీతల పానీయాలు తాగడం మంచిది కాదు. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు, ఓఆర్ ఎస్ వాటర్ తాగాలి. బిర్యానీ వంటి ఫాస్ట్ ఫుడ్ ఫీవర్‌లో తినవద్దు. కోడికూర వంటి మాంసాహారం, బయటి ఆహారంలో ఉప్పు, నూనె, పంచదార ఎక్కువగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments