Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పండ్లు తినడం అలవాటు చేయడం ఎలా?

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (14:44 IST)
పిల్లలు పండ్లు తినడం లేదంటూ తల్లిదండ్రులు బాధపడిపోతుంటారు. అందుకే పిల్లలకు నచ్చే విధంగా ఫ్రూట్స్ ఇచ్చినా.. ప్రస్తుతం మోజంతా విదేశీ ఫ్రూట్స్ పైనే పడింది. మనదేశంలో బోలెడు పండ్లుండగా, పిల్లలు స్ట్రాబెర్రీ, లిచి, కివి వంటి పండ్లను తీసుకునే ఆసక్తి చూపుతున్నారు. 
 
కానీ పిల్లలు ఏ పండ్లు తినిపించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు రోజుకో పండును ఇవ్వాలి. అరటిలోనే అధిక కెలోరీలు ఉన్నాయి. పిల్లలు లావెక్కకపోతే.. గ్రీన్ బనానా, కేరళ అరటిపండు ఇవ్వడం మంచిది. ఇచ్చే పండులో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 
 
అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ పండ్లను పిల్లలకు తినిపించవచ్చు. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లు తాజాగా ఉండేందుకోసం రసాయనాలు కలుపుతారు. వీటిని చాలామటుకు తగ్గించడం మంచిది. లేదంటే పండ్లను శుభ్రంగా కడిగి ఆ తర్వాతే కట్ చేసుకుని తినాలి. 
 
ఆపిల్, ఆరెంజ్ పండ్లలో కెలోరీలు తక్కువ కాబట్టి బరువు ఎక్కువగా గల పిల్లలకు ఇవ్వొచ్చు. పండ్లను జ్యూస్‌ల రూపంగా కాకుండా అలాగే తినడం అలవాటు చేయాలి. పండ్లతో పాటు తగిన ఆహారం ఇవ్వాలి. పిల్లల్ని ఆడుకోనివ్వాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎదుగుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

Show comments