Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుకు పాలే కాకుండా నీళ్లు కూడా ఇవ్వొచ్చా..?

Webdunia
సోమవారం, 4 మే 2015 (17:14 IST)
20 లేదా 30 రోజుల శిశువుకు పాలతో పాటు నీళ్లు కూడా ఇవ్వొచ్చా..? ఇవ్వకూడదా? అనేది తెలియాలంటే.. ఈ కథనం చదవండి. పిల్లలకు 3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా పాలు పట్టించాలి. చిన్నారి నిద్రపోతున్నప్పటికీ 3 గంటలకోసారి పట్టించాలి. పిల్లల పెరుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనది. శిశువు పెరిగే కొద్దీ పాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని వైద్యుల సలహా మేరకు ఇవ్వాల్సి ఉంటుంది.  
 
అయితే శిశువులకు పట్టే పాలలోనే నీరుండటంతో.. ప్రత్యేకంగా నీరు ఇవ్వడం అవసరం లేకపోయినా... పాలతో పాటు అప్పుడప్పుడు పుట్టిన శిశువుకు నీరు స్పూన్ల లెక్కన ఇవ్వడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాలు పట్టిన గంటసేపు తర్వాత బాగా మరిగించి ఆరబెట్టిన నీటిని గోరు వెచ్చగా... రెండేసి స్పూన్లు ఇవ్వడం మంచిది. పాలే కాకుండా నీరు ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల ఉంటుంది. పాలతో పాటు నీరు తీసుకునే పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments