పిల్లల మెదడులో ఆ నాలుగు ఉంటే...

బిడ్డ పుట్టినప్పుడు వారి మెదడు సంపూర్ణంగా ఏర్పడి ఉండదు. బిడ్డ పెరిగే కొద్దీ మెదడు కూడా పెరుగుతూ వస్తుంది. తండ్రి గిలిగింతలు పెట్టిన ప్రతిసారి, తల్లి చిరునవ్వును చూసిన ప్రతిసారి, బిడ్డ మెదడులోని న్యూరాన్‌లు సినాప్సిస్ అనే కొత్త అనుసంధానాన్ని స్థాపిస్త

Webdunia
గురువారం, 4 మే 2017 (13:19 IST)
బిడ్డ పుట్టినప్పుడు వారి మెదడు సంపూర్ణంగా ఏర్పడి ఉండదు. బిడ్డ పెరిగే కొద్దీ మెదడు కూడా పెరుగుతూ వస్తుంది. తండ్రి గిలిగింతలు పెట్టిన ప్రతిసారి, తల్లి చిరునవ్వును చూసిన ప్రతిసారి, బిడ్డ మెదడులోని న్యూరాన్‌లు సినాప్సిస్ అనే కొత్త అనుసంధానాన్ని స్థాపిస్తాయి. ఆరేళ్లు వచ్చేసరికి మెదడు అనేక సినాప్సిస్‌లతో దట్టంగా మారుతుంది. బిడ్డ మెదడులో ఇలాంటి అనుసంధానాలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. 
 
ఇవి భాషను నేర్చకోవడం, క్రీడాకారుడు లేదా గణిత శాస్త్రజ్ఞుడు కావడం లేదంటే ఏదైనా అంశంపై ఆసక్తి పెంచుకోవడంలో దోహదపడతాయి. బాల్యంలోనే పిల్లల మెదడును శక్తివంతంగా తీర్చిదిద్దడానికి పూనుకోవాలి. ఒక గదికి నాలుగు గోడలు ఉన్నట్లుగానే పిల్లల మెదడుకి కూడా అభిజ్ఞాతం, మానసికం, శారీరకం మరియు సామాజికం అనేవి నాలుగు గోడలు. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా వృద్ధి చెందకపోయినా మెదడు నిర్మాణంలో ఒక కీలకమైన అంశాన్ని కోల్పోయినట్లే. కనుక చిన్న వయస్సులోనే పిల్లల మెదడులో ఇవి వృద్ధి చెందేలా చేస్తే వారు ఏ రంగంలోనైనా చురుగ్గా రాణిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments