Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తెస్తే...?!

Webdunia
FILE
* పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటూ పెద్దలు పిల్లలపై ఒత్తిడి పెంచినట్లయితే అది చిన్నారుల మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని మంచి ర్యాంకువైపు నడిపించాలేగానీ, మెరుగైన ఫలితాల కోసం వారిని ప్రమాదంలోకి నెట్టేయకూడదని వారు సూచిస్తున్నారు.

* విద్యార్థులు గత పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధిస్తే.. ఇప్పుడు జరిగే పరీక్షల్లో లక్ష్యాన్ని 80 మార్కులుగా పెడితే సరిపోతుంది. కానీ 90 నుంచి ఆపైకి మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం తగదు. పిల్లలు గత పరీక్షల్లో 80 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం 70 శాతానికి పడిపోతే అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. పెరిగిన సిలబస్‌, పాఠశాల సెలవులు, టీచర్ల బోధనా లోపాలు, మారిన స్నేహితులు, ఇంట్లో వాతావరణం.. ఇలా అనేక అవరోధాలు ఉండొచ్చు.

* పరీక్షల సమయంలో విద్యార్థులు సొంతంగా టైం టేబుల్‌ వేసుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారి ఇష్టప్రకారం ఆటలకు సమయాన్ని కేటాయించాలి. పిల్లలు చదువుకునే సమయంలో తల్లిదండ్రులు టీవీ చూడటం, ఇతర పనులు చేస్తూ పిల్లల ఏకాగ్రతను దెబ్బతీయవద్దు. తల్లిదండ్రులు పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తుంటే పిల్లల ఏకాగ్రతపై ఆ ప్రభావం పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments