Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోసినవ్వుల పాపాయికి గోరుముద్దల సంరక్షణ

Webdunia
FILE
* ఆసుపత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా పుట్టిన బిడ్డకు స్నానం చేయించాక నేతిలో దూదిని ముంచి మాడుపై ఉంచితే.. పలుచగా ఉండి, పూర్తిగా అతుక్కోకుండా ఉండే తల ఎముకలు కలసిపోయి గట్టిపడతాయి. ఎదుగుతున్న పాపాయిని ఉదయం కాళ్లపై పడుకోబెట్టుకుని శరీరంలోని అన్ని అవయవాలకి నువ్వులనూనెతో సున్నితంగా మర్దనా చేసి వేడినీటితో స్నానం చేయించాలి. ఆ తర్వాత సాంబ్రాణి పొగవేసి, గంధంపొడిని శరీరానికి అద్దితే చర్మం, కండరాలు బలపడి చక్కగా ఎదుగుతారు.

* ముందుగా పాలు పట్టించటం, అన్నప్రాసన తరువాత పల్చటి ఆహారసారం, ఆ తర్వాత పూర్తిగా ఉడికించిన అన్నం పాపాయికి పెట్టడం మంచిది. ఏడాదిలోపు పిల్లలకి మెత్తటి అన్నంలో కొంచెం నెయ్యి, వాము, చిటికెడు ఉప్పు కలిపి మొదటి ముద్ద పెట్టడాన్ని గోరుముద్ద అంటారు. అది బిడ్డకు తల్లి ఇచ్చే జీవామృతం. అన్నంలో శక్తినిచ్చే కార్బోహైడ్రేటులు, వాములో జీర్ణశక్తిని పెంచే ఎంజైములు, నెయ్యిలో మేధస్సును పెంచే ఐక్యూలు ఉంటాయి.

* పాలు, తేనె, నెయ్యి మధుర పదార్థాలే కాదు, జీవ రసాయనాలు కూడా. అందుకే ఎదిగే పిల్లలకు ఇవి ఎక్కువగా ఇవ్వాలి. పదకొండేళ్లు వచ్చిన ఆడపిల్లలకు నువ్వులు బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు, మినపగారెలు పెడుతుంటే.. హార్మోన్లు సరిగా పెరిగి చక్కగా ఎదుగుతారు. మగపిల్లలకు పదహారేళ్లు వచ్చాక మినపపిండి, బెల్లం, నెయ్యితో చేసిన మినపసున్నుండలు పెడితే హార్మోన్లు స్థిరపడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments