Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదే పదే చెబుతుంటే పిల్లలు, పెద్దల్ని లెక్కచేస్తారా..?!

Webdunia
FILE
* పిల్లలకు ఏ విషయం చెప్పదలచుకున్నా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చెబితే సరిపోతుంది. అలా కాకుండా పదే పదే చెబుతున్నట్లయితే పిల్లలు, పెద్దల్ని లెక్కచేయకపోయే అవకాశం ఉంది. పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపటం కంటే, వారిలో వున్న నైపుణ్యాలను గుర్తించి అభినందిస్తే అది వారి ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తుంది.

* ఇతరుల ముందు పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. పిల్లలు తప్పు చేసిసప్పుడు నాన్న వచ్చాక నీ సంగతి చెబుతాను, అమ్మ వస్తే నీకు దెబ్బలు పడుతాయని అనటంవల్ల వారిలో ప్రేమకు బదులుగా మెల్లిగా భయం ఏర్పడుతుంది. దాంతో విషయాలను పంచుకునేందుకు ఇష్టపడరు. దాంతో తల్లిదండ్రులు-పిల్లల మధ్య క్రమంగా దూరం ఏర్పడుతుంది.

* వారానికొకసారి పిల్లలతో సరదాగా ఏదైనా సినిమా లేదా ఫంక్షన్‌కి తప్పనిసరిగా వెళ్లటం మంచిది. ఇంటిపనులు, వంటపనులు చేసేటపుడు పిల్లల సహాయం తీసుకోవటం మంచిది. అలా చేస్తే వారూ నేర్చుకుంటారు, బాధ్యత తెలిసివస్తుంది. ఇక పిల్లలకు వయస్సుతోపాటు వచ్చే శారీరక మార్పుల గురించి వారికి ప్రేమగా తెలియజెప్పాలి. పిల్లల పరీక్షల సమయంలో పెద్దలు టీవీ సీరియల్స్‌ చూడడం లాంటివి మానేయటం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments