Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి అనారోగ్యంగా ఉంటే పాలు పట్టవచ్చా..?

Webdunia
FILE
* చంటిపిల్లల తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమె పిల్లలకు పాలు ఇవ్వకూడదు. రక్తస్రావం అధికంగా అవుతున్నప్పుడు, జ్వరం లేదా ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వకుండా తల్లి దూరంగా ఉంచటమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

* ముఖ్యంగా ప్రసవం అయిన తరువాత కొన్నిరకాల మందులను తప్పనిసరిగా వాడతున్నప్పుడు.. టీబీ, క్యాన్సర్, థైరాయిడ్ లాంటి వ్యాధుల నివారణకు మందులు వాడుతున్నప్పుడు.. వాటి ప్రభావం తల్లిపాల ద్వారా బిడ్డకు సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివారు పిల్లలకు పాలు ఇవ్వకుండా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

* అయితే ఎలాంటి అనారోగ్యం లేని తల్లి తన పాలను పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా పుట్టినప్పటినుంచే తల్లిపాలను పిల్లలకు ఇవ్వటం ద్వారా చర్మవ్యాధులు, చిన్నతనంలో వచ్చే అనేక రకాల వ్యాధుల బారినుంచి శిశువులను రక్షించుకోవచ్చు. పిల్లల్లో యాంటీ అలర్జిటిక్ ఫ్యాక్టర్స్‌ను పెంపొందించే విశిష్ట గుణం తల్లిపాలకు ఉంది. అందుకనే పోతపాల జోలికి వెళ్లకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం ఉత్తమం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments