Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిఠాయి ఆశ చూపించాడు... 14 యేళ్ళ బాలికపై అత్యాచారం

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (08:53 IST)
తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకివెళితే... చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని పాప ఎక్కడ బయట చెబుతుందోనని భయపడి... భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారాణ చేపట్టారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు వెల్లడించారు. ఇంట్లో పాప శవం దొరకడంతో నిందితుడు నేరాన్నిపోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో పోలీసులు బాలుడిపై కేసు నమోదుచేసుకుని విచారణ చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments