Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు బాపు లేరు : కుమారుడు వచ్చాకే చెన్నైలో అంత్యక్రియలు!!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (09:07 IST)
అనారోగ్యం కారణంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం కన్నుమూసిన దర్శక దిగ్గజం బాపు అంత్యక్రియలు, జపాన్‌ నుంచి ఆయన చిన్న కుమారుడు వేణుగోపాల్ చెన్నైకు వచ్చిన తర్వాతే నిర్వహిస్తామని పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. దీంతో ఆయన అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. 
 
చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో బాపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాపు పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. జపాన్ నుంచి బాపు చిన్న కుమారుడు వేణుగోపాల్ సోమవారం రాత్రికి చెన్నై చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తరువాతే అంత్యక్రియలు జరుగనున్నాయి. నేడు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, చిత్రకారులు, అభిమానులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించనున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments