Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో కలిసి నటి శశిరేఖను హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేశా: రెండో భర్త రమేష్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:56 IST)
కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటి శశిరేఖ హత్యకేసుకు చిక్కుముడి వీడింది. కోలీవుడ్‌లో పలు టీవీ సీరియళ్లలో, సినిమాల్లో వర్ధమాన నటిగా ఎదుగుతున్న శశిరేఖ గత నెల 5న చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయంతెల్సిందే. ఓ చెత్త కుండీలో దొరికిన మొండెం శశిరేఖదేనని పోలీసులు నిర్ధారించారు. ఆమె తలను అక్కడికి 2 కి.మీ.ల దూరంలోని కొలపాక్కం దగ్గరి కాలువలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
 
పోలీసుల సేకరించిన వివరాల ప్రకారం.. తమిళ సినీ ఇండస్ట్రీలో కొత్తవాళ్ళకు.. ముఖ్యంగా అమ్మాయిలకు అవకాశం కల్పించే ఏజెన్సీని రమేష్ అనే వ్యక్తి నిర్వహిస్తూ వచ్చాడు. మాజీ భర్తతో విడాకులు తీసుకున్న శశిరేఖ ఈయనను గత ఆగస్టు నెలలో వివాహం చేసుకుంది. ఆమెకు 8 ఏళ్ల కూతురు కూడా వుంది. 
 
ఇదిలావుంటే.. మరో నటి అయిన లకియాతో రమేష్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచి శశిరేఖ, రమేష్ మధ్య గొడవలు మొదలయ్యాయి. రమేష్‌పై శశిరేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కేసు పెట్టిందన్న ఆగ్రహంతో రమేష్, లకియా.. శశిరేఖను దారుణంగా హత్యచేశారు. హత్య చేసి పరారీలో ఉన్న వీరిద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భర్త రమేష్ శంకర్, ప్రేయసి లక్కియ కలిసి శశిరేఖను హత్య చేసినట్టు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments