Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో కొత్తగా 458 ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (12:41 IST)
భారత ఆర్మీలో 458 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. భారత రక్షణ శాఖ, ఇండియన్ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్సీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో నార్త్, సౌత్‌లలో కలిపి 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దక్షిణ ఏఎస్సీ సెంటరులో 209 పోస్టులు, ఉత్తర ఏఎస్సీ సెంటరులో 249 పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
మొత్తం 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలలో ఉంటుంది. ఈ పోస్టులన్నీ గ్రూపు సిగా పరిణిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments