Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంపస్ సెలక్షన్స్‌పై దృష్టి: మహీంద్రా సత్యం

Webdunia
ప్రముఖ ఐటి సంస్థ మహీంద్రా సత్యం (సత్యం కంప్యూటర్స్‌గా సూపరిచితం) సత్యం కంప్యూటర్స్‌ను టేకోవర్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ఎటువంటి నియామకాలు జరుపలేదు. పైపెచ్చు కొంత మంది సిబ్బందికి పింక్ స్లిప్‌లు ఇచ్చి ఇళ్లకు కూడా పంపించేసింది. ఇదంతా రామలింగరాజు సృష్టించిన రూ. 14,000 కోట్ల కుంభకోణం ఫలితమే.

అయితే సత్యం కంప్యూటర్స్‌ సంస్థ మహీంద్రా సత్యంగా మారి 20 నెలలు అయిన తర్వాత మొదటి సారిగా నియమకాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొత్తగా మరో 3,000 మంది సిబ్బందిని చేర్చు కోవడం కోసం తాజా గ్రాడ్యుయేట్ల కోసం క్యాంపస్‌‌లపౌ దృష్టి సారించింది.

వచ్చే నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని మహీంద్రా సత్యం రిక్రూట్ మెంట్ హెడ్ ఎంవి శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం మహీంద్రా సత్యంలో 30 వేల మంది ఉద్యోగులున్నారు. అంతే కాకుండా.. గత ఇరవై నెలల్లో మహీంద్రా సత్యం కొత్తగా 35 మంది క్లయింట్లను పొందింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

Malavika : ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు : మాళవిక మోహనన్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments