సివిల్స్ ఫలితాల వెల్లడి : మహిళల్లో ప్రతిభ - పురుషుల్లో ప్రదీప్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (14:16 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ 2019 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. వివిధ సర్వీసులకు సంబంధించిన ఫలితాలు ఇందులో ఉన్నాయి. ఈ ఫలితాల్లో మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది. అలాగే, పురుషుల్లో ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలిచారు. 
 
సివిల్స్-2019 నియామకాలకు సంబంధించి గతేడాది సెప్టెంబరులో రాత పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా, సివిల్స్-2019 నియామకపు పరీక్షల్లో మొత్తం 829 అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. 
 
కాగా, 11 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్డ్‌లో ఉంచారు. ఇక, ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మే 31న జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్టోబరు 4కి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments