Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్ ఫలితాల వెల్లడి : మహిళల్లో ప్రతిభ - పురుషుల్లో ప్రదీప్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (14:16 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ 2019 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. వివిధ సర్వీసులకు సంబంధించిన ఫలితాలు ఇందులో ఉన్నాయి. ఈ ఫలితాల్లో మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది. అలాగే, పురుషుల్లో ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలిచారు. 
 
సివిల్స్-2019 నియామకాలకు సంబంధించి గతేడాది సెప్టెంబరులో రాత పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా, సివిల్స్-2019 నియామకపు పరీక్షల్లో మొత్తం 829 అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. 
 
కాగా, 11 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్డ్‌లో ఉంచారు. ఇక, ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మే 31న జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్టోబరు 4కి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments