Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (14:25 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు ఈ నెల 27వ తేదీ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 15వ తేదీన టెట్ రాత పరీక్షను నిర్వహించారు. ఇందులో పేపర్-1 పరీక్షకు 2.26 లక్షల మంది, పేపర్-2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నారు. అయితే, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్టీ వర్గాలు తెలిపాయి.
 
మరోవైపు, వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఈ నెల 27న జరిగే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు పూర్వ జోన్ల ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని టీఎస్పీఎస్సీ కోరింది.
 
ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం వెబ్సైట్ https://ctet.nic.in సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments