Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (14:25 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు ఈ నెల 27వ తేదీ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 15వ తేదీన టెట్ రాత పరీక్షను నిర్వహించారు. ఇందులో పేపర్-1 పరీక్షకు 2.26 లక్షల మంది, పేపర్-2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నారు. అయితే, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్టీ వర్గాలు తెలిపాయి.
 
మరోవైపు, వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఈ నెల 27న జరిగే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు పూర్వ జోన్ల ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని టీఎస్పీఎస్సీ కోరింది.
 
ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం వెబ్సైట్ https://ctet.nic.in సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments