Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 6 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (08:58 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం ఎంసెట్‌ తుది‌వి‌డ‌త‌తో‌పాటు స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూల్‌ మంగ‌ళ‌వారం విడు‌ద‌లైంది. ఇందులోభాగంగా ఈ నెల 6వ తేదీన కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. 
 
ఇప్ప‌టికే తొలి‌వి‌డత కౌన్సె‌లింగ్‌ పూర్తి‌కాగా, మిగి‌లిన సీట్లను ఈ రెండో‌వి‌డత (తు‌ది‌వి‌డ‌త)లో భర్తీ చేయ‌ను‌న్నారు. ఈ నెల 6 నుంచి కౌన్సె‌లింగ్‌ ప్రారంభంకానుంది. 20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ మొద‌లు‌కా‌ను‌న్నది. ఎంసెట్‌ తొలి‌వి‌డత సీట్ల రద్దు గడు‌వును ఈ నెల ఐదో‌తేదీ వరకు పొడి‌గిం‌చారు.
 
ఇంజి‌నీ‌రింగ్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్‌ అడ్మి‌షన్లు నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. మూడు‌ వి‌డ‌తల్లో భర్తీ‌కాని సీట్లను స్పాట్‌ ద్వారా యాజ‌మా‌న్యాలే భర్తీ చేసు‌కొనే అవ‌కాశం కల్పిం‌చారు. ఇందుకు సంబం‌ధిం‌చిన మార్గ‌ద‌ర్శ‌కా‌లను tseamcet.nic.in వెబ్‌‌సై‌ట్‌లో పెట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments