తమిళనాడులో ఈనెల 20న ఎన్- శాట్ పరీక్ష

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్న నారాయణ గ్రూపు విద్యా సంస్థలు చెన్నై మహానగరంలోనూ పాఠశాలలు ప్రారంభించి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధిస్తున్నారు. ఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఎన్-శాట్ పేరుతో పోటీ పరీక్షల (యాప్టిట్యూడ్ టెస్ట్) కోసం ప్రతిభా పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ తరహా పరీక్షల్లో నారాయణ విద్యా సంస్థ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థుల సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో 2014లో ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఓ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
 
దీనివల్ల విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతి కూడా అందజేస్తారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది జనవరి 6వ తేదీన ఎన్-శాట్ పరీక్షను నిర్వహించారు. 
 
చెన్నై నగరంలో ఉన్న అన్ని నారాయణ పాఠశాల్లో ఈ పరీక్షలు జరిగింది. అలాగే, ఈనెల 20వ తేదీన మరోమారు ఈ తరహా పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభాపాఠవాలు వెలికితీసేలా నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments