Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు-రిజిస్ట్రేషన్లు వాయిదా

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (19:43 IST)
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి (శ‌నివారం) ఉద‌యం 10 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ వాయిదా ప‌డింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్ల‌డిలో జాప్యం కావ‌డంతో.. రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ప్ర‌క‌టించింది. ఈ నెల 13న మ‌ధ్యాహ్నాం రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం కానున్నట్లు వెల్ల‌డించింది. 
 
19వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు రిజిస్ట్రేష‌న్ గ‌డువు ముగియ‌నుంది. ఫీజు చెల్లింపున‌కు ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 3న నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments