Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ శుభవార్త

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:59 IST)
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నాసిక్ డివిజన్లో పలు అప్రంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 475 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేయాల్సి ఉంటుంది. అర్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు. ట్రైనింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు సొంతంగానే వసతి, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
 
ఫిట్లర్ విభాగంలో ఐటీఐ చేసిన వారి కోసం 210 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా అప్రంటీస్ పోర్టల్ www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక వెబ్ సైట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments