Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షలు: జూన్‌ 4వ తేదీ వరకు గడువు పొడిగింపు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (12:06 IST)
తెలంగాణలో గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షల దరఖాస్తుకు గడువు మే 31తో ముగిసింది. మే 2న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ  వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏప్రిల్ 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
తాజాగా గ్రూప్‌–1 దరఖాస్తుల గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు సంబంధిత సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments