ఏపీలో నేడు EAMCET ఫలితాలు - 18 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAMCET ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
ఆ తర్వాత కళాశాలల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే, ఇంటర్మీడియెట్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లను హైకోర్టు కొట్టివేయడంపై మంత్రి సురేశ్‌ స్పందించారు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం అనుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments