Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నేడు EAMCET ఫలితాలు - 18 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAMCET ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
ఆ తర్వాత కళాశాలల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే, ఇంటర్మీడియెట్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లను హైకోర్టు కొట్టివేయడంపై మంత్రి సురేశ్‌ స్పందించారు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం అనుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments