Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నేడు EAMCET ఫలితాలు - 18 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAMCET ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
ఆ తర్వాత కళాశాలల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే, ఇంటర్మీడియెట్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లను హైకోర్టు కొట్టివేయడంపై మంత్రి సురేశ్‌ స్పందించారు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం అనుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments