డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (12:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ బుధవారం విడుదలకానుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేస్తారు. దీనిద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్శిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల సీట్లను భర్తీ చేయనున్నారు. 
 
సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులకు సంబంధించి దాదాపు 4.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని విడదలవారీగా భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్‌సైట్, టీఎస్ ఫోలియో యాప్, యూనివర్శిటీల వైబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

Mohan Babu: డా. ఎం. మోహన్ బాబు కి MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ గ్రాండ్ ఈవెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments