Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (12:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ బుధవారం విడుదలకానుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేస్తారు. దీనిద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్శిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల సీట్లను భర్తీ చేయనున్నారు. 
 
సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులకు సంబంధించి దాదాపు 4.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని విడదలవారీగా భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్‌సైట్, టీఎస్ ఫోలియో యాప్, యూనివర్శిటీల వైబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments