Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ ఫస్ట్ టర్మ్ ఫలితాలు వెల్లడి

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (17:01 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫస్ట్ టర్మ్ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాలను కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఇంకా విడుదల చేయలేదు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలను ఆయా స్కూల్స్‌కు పంపించినట్టు సీబీఎస్ఈ బోర్డు ఒక ట్వీట్‌లో పేర్కొంది. 
 
పదో తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cbseresults.nic.in/ లో ఇంకా ప్రకటించలేదు. ఇందులో త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ఫలితాలు ప్రకటించిన తర్వాత https://results.gov.in/ లేదా https://www.digilocker.gov.in/ లో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments