Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ ఫస్ట్ టర్మ్ ఫలితాలు వెల్లడి

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (17:01 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫస్ట్ టర్మ్ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాలను కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఇంకా విడుదల చేయలేదు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలను ఆయా స్కూల్స్‌కు పంపించినట్టు సీబీఎస్ఈ బోర్డు ఒక ట్వీట్‌లో పేర్కొంది. 
 
పదో తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cbseresults.nic.in/ లో ఇంకా ప్రకటించలేదు. ఇందులో త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ఫలితాలు ప్రకటించిన తర్వాత https://results.gov.in/ లేదా https://www.digilocker.gov.in/ లో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments