Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీపీఎస్సీసీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (18:16 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన ఏపీ పీఎస్సీ గ్రూపు-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేశారు. వచ్చే నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సివుంది. వీటిని యూపీఎస్సీ పరీక్షల కారణంగా జూన్ మొదటివారానికి వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, 2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ షెడ్యూల్‌ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూపు-1 మెయిన్స్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి 25 మందికిపైగా గ్రూపు-1 అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments