Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 555 కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలా 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి అందుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. ఇందు కోసం రూ.24కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ శిక్షణ పొందాలనుకునేవారు సీఎం యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments