Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణ

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2008 (16:32 IST)
FileFILE
దసరా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో సక్సెస్ పథకం కింద ఎంపికైన 135 ఉన్నత పాఠశాలల్లో ఈ కంప్యూటర్ శిక్షణ ప్రవేశపెట్టేందుకు అన్ని చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.

ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌‌ను ప్రవేశపెట్టగా, తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద కంప్యూటర్ శిక్షణకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డీఈవోను ఆదేశించడంతో ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి.

విద్యుత్ సదుపాయం, తగిన వసతులు లేని చోట వెంటనే వాటిని సమకూర్చాలని ప్రధానోపాధ్యాలను డీఈవో ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో కంప్యూటర్ బోధన పూర్తి బాధ్యతలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానికి గవర్నెన్స్‌కు అప్పగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

Show comments