ఉద్యోగులను నియమించిన కోల్ ఇండియా

Webdunia
సోమవారం, 3 మే 2010 (11:27 IST)
దేశీయ కోల్ ఇండియా సంస్థ ప్లేస్‌మెంట్‌లో భాగంగా దాదాపు 631 మందిని నియమించిందని ఆ సంస్థ అధ్యక్షుడు పార్థా ఎస్. భట్టాచార్య న్యూ ఢిల్లీలో తెలిపారు. గతంలోకన్నా ఈసారి నియమించిన నియామకాల్లో రెండింతలు పెరిగాయని ఆయన తెలిపారు.

తాము ఈ ఏడాది నియమించిన ఉద్యోగుల్లో ముఖ్యంగా ఐఐటీ, ఐఐఎమ్ కళాశాలల నుంచి తీసుకున్నామని ఆయన అన్నారు. నిరుడు కంపెనీ కేవలం 343 మందిని మాత్రమే నియమించినట్లు ఆయన వెల్లడించారు.

ఇలాంటి నియామకాలలో వార్షిక వేతనాల ప్యాకేజీలు దాదాపు ఆరు లక్షల రూపాయల మేరకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3.97 లక్షల మేరకుందని ఆయన అన్నారు. ఇందులో 15 వేలమంది కార్యనిర్వహణా విభాగంలోవుండగా మిగిలిన వారు గనుల తవ్వకాలకు సంబంధించిన విభాగాల్లో పనిచేస్తుంటారని ఆయన తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సంస్థలోని ఉద్యోగుల్లో పదవీ విరమణ చేసి మిగిలిన వారి సంఖ్య 3.80 లక్షల మేరకుంటుందని ఆయన అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

Show comments