Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిలిమినరీ పరీక్షా విధానంలో మార్పులు?

Webdunia
FileFILE
దేశ వ్యాప్తంగా నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం విధానంలో పలు లోపాలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ కమిటీ సూచన మేరకు ప్రిలిమినరీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సూచించింది.

తద్వారా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను తక్షణం తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే.. ఇంటర్వ్యూ విధానాన్ని కూడా వీడియోలో చిత్రీకరించాలని సూచించారు. దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగకుండా చూడొచ్చని భావన. అలాగే ఇంటర్వ్యూ సమయాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ప్రత్యేకంగా చూడటం చట్టాలను అతిక్రమించడమేనని పేర్కొంది. అయితే.. ఈ కమిటీ సూచనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తేగానీ.. ఆచరణకు నోచుకోవు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

Show comments