Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయవాద కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి

Webdunia
WD
ఒకపుడు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా న్యాయవాద వృత్తిని చెప్పుకునేవారు. అయితే.. ఐటీ బూమ్ పుణ్యమాని ఈ వృత్తి కోర్సుల పట్ల యువతలో ఆసక్తి బాగా తగ్గిపోయింది. యువతీ యువకులు ఎక్కువగా ఐటీ కోర్సులపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

దీనికి ఉదాహరణగా.. లా సెట్ ప్రవేశ పరీక్షను తీసుకోవచ్చు. గత ఏడాది నిర్వహించిన ఈ పరీక్షకు 12 వేల మంది అభ్యర్థులు హాజరుకాగా, ఈ దఫా మాత్రం కేవలం తొమ్మిది వేల మంది మాత్రమే హాజరయ్యారు.

పరీక్షలో లా కోర్సులకు అర్హత సాధించినప్పటికీ యువత మాత్రం ఈ కోర్సుల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కళాశాలల్లో సీట్లన్నీ ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఐటీ కోర్సుల పట్ల చూపిస్తున్న ఆసక్తిని లా కోర్సుల పట్ల విద్యార్థులు చూపించడం లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే దేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు కొరత ఉందని, అందువల్లే కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో లా కోర్సుల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

Show comments