Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారైలకు ఇక ద్వంద్వ పౌరసత్వం

Webdunia
ప్రవాస భారతీయులు ఎన్నేళ్ల నుంచో కోరుతున్న ద్వంద్వ పౌరసత్వ విధానానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దీంతో దాదాపు 20 మిలియన్ల మంది ప్రవాస భారతీయులకు ప్రయోజనాలు చేకూరతాయి. అయితే వివిధ మార్గాల్లో ఇప్పటికే ద్వంద్వ పౌరసత్వాన్ని అందచేస్తున్న దేశాల్లోని ప్రవాస భారతీయులకే దీనిని పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా నిర్ణయం నేపథ్యంలో భారత పౌరసత్వ చట్టం (1955), విదేశీ భారతీయ వ్యవహారాలను చూసే శాఖకు సంబంధించిన కొన్ని నిబంధనలను సవరిస్తారు. ఈ ద్వంద్వ పౌరసత్వం పొందే ప్రవాస భారతీయులకు పలు విధాలుగా ప్రయోజనకారిగా ఉండే స్మార్ట్‌ కార్డ్‌లను అందచేస్తామని సమాచార ప్రసార శాఖా మంత్రి ఎస్‌ జైపాల్‌ ర్డెడి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా పొందవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments