Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ వారెంటీని పొడిగించిన యమహా, హ్యుందాయ్‌

Webdunia
శనివారం, 15 మే 2021 (19:34 IST)
కోవిడ్‌ 19 మహమ్మారి రెండవ వేవ్‌ విజృంభణ కొనసాగుతుండటంతో తమ వినియోగదారుల హక్కులను కాపాడటాన్ని విశ్వసించే బాధ్యతాయుత కంపెనీలుగా ఇండియా యమహా మోటర్‌ సంస్థతో పాటుగా హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌‌లు తమ సర్వీస్‌, వారెంటీ సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించాయి.

తమ యమహా లైఫ్‌టైమ్‌ క్వాలిటీ కేర్‌ అప్రోచ్‌లో భాగంగా ఈ వారెంటీని జూన్‌ 30, 2021వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు యమహా వెల్లడించగా, హ్యుందాయ్‌ సంస్థ లాక్‌డౌన్‌ జరుగుతున్న ప్రాంతాలలో వారెంటీని రెండు నెలల పాటు తమ వారెంటీని పొడగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ వారెంటీలో భాగంగా ఉచిత సర్వీస్‌, సాధారణ వారెంటీ, ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని సైతం విస్తరిస్తున్నట్లు వెల్లడించాయి ఈ సంస్థలు. యమహా తమ వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్‌ను సైతం జూన్‌ 30, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు వెల్లడించగా, హ్యుందాయ్‌ సంస్థ తాము ఆన్‌లైన్‌ సర్వీస్‌ బుకింగ్‌తో పాటుగా మరెన్నో సదుపాయాలనూ అందిస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

తర్వాతి కథనం
Show comments