Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ కొత్త రికార్డు.. 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు ఇట్టే అమ్ముడుబోయాయ్..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:50 IST)
మొబైళ్ల తయారీ సంస్థ జియోమీ కొత్త రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన ఈ సంస్థ సరికొత్త ఫీచర్లతో బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంతో.. తక్కువ కాలంలోనే అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకుంది. 
 
ముఖ్యంగా భారత్‌లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు జియోమీ వెల్లడించింది. దీంతో ఇతర చైనా కంపెనీలైన ఒప్పో, వీవోలను వెనక్కి నెట్టింది.
 
ఇంకా వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు విక్రయించిన సంస్థల జాబితాలో జియోమీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఈ రికార్డును ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థ సాధించకపోవడం విశేషం.
 
అంతర్జాతీయంగా ఏ దేశంలోనూ, మార్కెట్‌లోనూ ఐదేళ్ల కాలంలో ఒక స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ 100 మిలియన్‌ ఫోన్లను విక్రయించిన రికార్డు లేదు. ఇది తమ సంస్థకు ఓ మైలురాయి అని షమీ ఇండియా ఉపాధ్యక్షుడు మనుకుమార్‌ జైన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments