Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ కొత్త రికార్డు.. 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు ఇట్టే అమ్ముడుబోయాయ్..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:50 IST)
మొబైళ్ల తయారీ సంస్థ జియోమీ కొత్త రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన ఈ సంస్థ సరికొత్త ఫీచర్లతో బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంతో.. తక్కువ కాలంలోనే అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకుంది. 
 
ముఖ్యంగా భారత్‌లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు జియోమీ వెల్లడించింది. దీంతో ఇతర చైనా కంపెనీలైన ఒప్పో, వీవోలను వెనక్కి నెట్టింది.
 
ఇంకా వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు విక్రయించిన సంస్థల జాబితాలో జియోమీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఈ రికార్డును ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థ సాధించకపోవడం విశేషం.
 
అంతర్జాతీయంగా ఏ దేశంలోనూ, మార్కెట్‌లోనూ ఐదేళ్ల కాలంలో ఒక స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ 100 మిలియన్‌ ఫోన్లను విక్రయించిన రికార్డు లేదు. ఇది తమ సంస్థకు ఓ మైలురాయి అని షమీ ఇండియా ఉపాధ్యక్షుడు మనుకుమార్‌ జైన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments