Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరల తగ్గింపునకు రాష్ట్రాలు వ్యతిరేకం : హర్దీప్ సింగ్ పురి

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:48 IST)
దేశంలో పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజల్ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. దీంతో ఈ ధరలు సెంచరీ కొట్టాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకొస్తే ధరలు సగానికిపైగా తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందువల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు లేవని తేల్చి చెప్పేశారు. 
 
పెట్రోల్ ధరలు తగ్గాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటోందని... కానీ రాష్ట్రాల తీరు వల్ల ధరలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వస్తున్న వాటా రూ.32 అని వివరించారు. 
 
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 19 డాలర్లుగా ఉన్నప్పుడు రూ.32 పన్ను వసూలు చేశామని... ఇప్పుడు బ్యారెల్ ధర 75 డాలర్లుగా ఉన్నప్పుడు కూడా అంతే వసూలు చేస్తున్నామని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments