Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్తంభించిన ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యాప్ సేవలు...

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (14:18 IST)
యూపీఐ పేమెంట్స్‌ సేవలకు మరోమారు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు పని చేయలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
యూపీఐ చెల్లింపులు జరగడం లేదని, నెట్‌వర్క్ స్లో అని వస్తుందంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వేల మంది యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ తెలిపింది. 
 
ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్‌‍లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా, సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని, ఎన్.పి.సి.ఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన కూడా ఇదే తరహాలో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడగా శనివారం మరోమారు అంతరాయం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments