Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:04 IST)
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ రంగాన్ని కొద్దికొద్దిగా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్న కేంద్రం ఇపుడు దేశంలోని బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‍సభలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ నెల రెండో తేదీ నాటికి దేశంలో వార్షిక నోట్ల చెలామణి 7.98 శాతం పెరిగి రూ.31.92 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. నగదు చెలామణిని వీలైనంత వరకు తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులోభాగంగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రిజర్వు బ్యాంకు కూడా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
అలాగే, డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించకుండా బ్యాంకులను ఆదేశించినట్టు ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, గత అక్టోబరు నెలలో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నవంబరు నాటికి 4.67 శాతానికి పెరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments