Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:04 IST)
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ రంగాన్ని కొద్దికొద్దిగా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్న కేంద్రం ఇపుడు దేశంలోని బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‍సభలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ నెల రెండో తేదీ నాటికి దేశంలో వార్షిక నోట్ల చెలామణి 7.98 శాతం పెరిగి రూ.31.92 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. నగదు చెలామణిని వీలైనంత వరకు తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులోభాగంగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రిజర్వు బ్యాంకు కూడా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
అలాగే, డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించకుండా బ్యాంకులను ఆదేశించినట్టు ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, గత అక్టోబరు నెలలో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నవంబరు నాటికి 4.67 శాతానికి పెరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments