Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:04 IST)
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ రంగాన్ని కొద్దికొద్దిగా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్న కేంద్రం ఇపుడు దేశంలోని బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‍సభలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ నెల రెండో తేదీ నాటికి దేశంలో వార్షిక నోట్ల చెలామణి 7.98 శాతం పెరిగి రూ.31.92 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. నగదు చెలామణిని వీలైనంత వరకు తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులోభాగంగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రిజర్వు బ్యాంకు కూడా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
అలాగే, డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించకుండా బ్యాంకులను ఆదేశించినట్టు ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, గత అక్టోబరు నెలలో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నవంబరు నాటికి 4.67 శాతానికి పెరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments