Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : నెలకు రూ.100 చెల్లిస్తే... 60 యేళ్లు దాటితే రూ.3 వేల పించన్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:58 IST)
కేంద్ర ప్రభుత్వం మరో జనాకర్షక పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి శ్రమ యోగి బంధన్ స్కీమ్ పేరుతో సరికొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అసంఘటిత కార్మికులకు పింఛన్ ఇవ్వనున్నట్లు కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన వారందరికీ ఏటా రూ. 3 వేలు పింఛన్ వచ్చే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినట్లు వివరించారు. 
 
18 యేళ్ల పైబడిన వారు నెలకు రూ.55, 39 యేళ్ల నిండిన వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల పింఛన్ ఇస్తామని ప్రటించారు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక గ్రాట్యుటీ పరిమితి రూ. 20 లక్షలకు పెంచారు. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.2.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. అంటే ఈపీఎఫ్ఓ సభ్యుడుగా ఉన్న వ్యక్తి చనిపోతే అతని కుటుంబానికి ఇచ్చే బీమాను రూ.2.50 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments