Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : నెలకు రూ.100 చెల్లిస్తే... 60 యేళ్లు దాటితే రూ.3 వేల పించన్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:58 IST)
కేంద్ర ప్రభుత్వం మరో జనాకర్షక పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి శ్రమ యోగి బంధన్ స్కీమ్ పేరుతో సరికొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అసంఘటిత కార్మికులకు పింఛన్ ఇవ్వనున్నట్లు కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన వారందరికీ ఏటా రూ. 3 వేలు పింఛన్ వచ్చే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినట్లు వివరించారు. 
 
18 యేళ్ల పైబడిన వారు నెలకు రూ.55, 39 యేళ్ల నిండిన వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల పింఛన్ ఇస్తామని ప్రటించారు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక గ్రాట్యుటీ పరిమితి రూ. 20 లక్షలకు పెంచారు. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.2.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. అంటే ఈపీఎఫ్ఓ సభ్యుడుగా ఉన్న వ్యక్తి చనిపోతే అతని కుటుంబానికి ఇచ్చే బీమాను రూ.2.50 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments