Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : రైల్వేకు రూ.64,587 కోట్లు.. త్వరలో పట్టాలపైకి వందే భారత్ రైలు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:24 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ దేశ రైల్వే రంగానికి 64,587 కోట్ల రూపాయలను కేటాయించారు. త్వరలోనే రైలు పట్టాలపైకి వందే భారత్ అనే పేరుతో సరికొత్త సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించామన్నారు 
 
దేశ రైల్వేల చరిత్రలోనే ఈ యేడాది ప్రమాదాలు అతి తక్కువ సంఖ్యలో జరిగిన సంవత్సరంగా మిగిలిపోయిందన్నారు. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామన్నారు. ఈశాన్య భారతానికి కూడా మౌలిక రంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నామన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతుందన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments