Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సభ్యులకూ వంటగ్యాస్ రాయితీ నిలిపివేత!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:52 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అత్యున్నత ఆదాయ వర్గాలకు వంటగ్యాస్ రాయితీని నిలిపి వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పార్లమెంట్ సభ్యులు కూడా రాయితీ వదులుకోవాలన్నారు. 
 
అలాగే మేక్ ఇన్ ఇండియాతో ఉద్యోగార్థులను ఉపాధి కల్పించేవారుగా మారుస్తామన్నారు. ఎస్‌బీఎఫ్‌సీల కోసం సర్ఫెసీ పథకాన్ని, రూ.500 కోట్ల పెట్టుబడితో వున్న ఎస్‌బీఎఫీలు ఈ పథకంలోకి వస్తాయి. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి వస్తాయని మంత్రి వెల్లడించారు 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments