Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై, ఆగష్టు, సెప్టెంబర్.. మూడు నెలల పాటు గ్యాస్‌ ఫ్రీ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:17 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో భారత ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మహిళలకు మూడు నెలల పాటు గ్యాస్‌ను ఉచితంగా అందించనుంది. ముఖ్యంగా ఉజ్వల్ యోజన పథకంలో ఉన్న మహిళలకు ఇప్పటికే మూడు నెలలపాటు గ్యాస్ ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఈ స్కీమ్‌ను మరో మూడు నెలల పాటు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటే తేదీ వరకు ఈ స్కీమ్ అమలులోకి వస్తుంది. ఫలితంగా జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందివ్వబోతున్నారు. ఇప్పటికే దీపావళి వరకు రేషన్ ఫ్రీగా ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments