Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై, ఆగష్టు, సెప్టెంబర్.. మూడు నెలల పాటు గ్యాస్‌ ఫ్రీ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:17 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో భారత ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మహిళలకు మూడు నెలల పాటు గ్యాస్‌ను ఉచితంగా అందించనుంది. ముఖ్యంగా ఉజ్వల్ యోజన పథకంలో ఉన్న మహిళలకు ఇప్పటికే మూడు నెలలపాటు గ్యాస్ ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఈ స్కీమ్‌ను మరో మూడు నెలల పాటు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటే తేదీ వరకు ఈ స్కీమ్ అమలులోకి వస్తుంది. ఫలితంగా జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందివ్వబోతున్నారు. ఇప్పటికే దీపావళి వరకు రేషన్ ఫ్రీగా ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments