Webdunia - Bharat's app for daily news and videos

Install App

2.75 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసిన టెలికాం కంపెనీలు!

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:08 IST)
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కఠిన చర్యలు తీసుకుంటుంది. ట్రాయ్ ఆదేశాల మేరకు.. స్పామ్ కాల్స్ ఏ మొబైల్ నంబర్ల నుంచి వస్తున్నాయో గుర్తించిన టెలికాం కంపెనీలు ఆయా నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. ఈ ప్రకారంగా ఇప్పటివరకు 2.75 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేశాయి. 
 
స్పామ్ కాల్స్ చేస్తూ, స్పామ్ మెసేజ్‌లు పంపుతున్న 50 సంస్థలను కూడా బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పామ్ కాల్స్ ద్వారా టెలికాం వనరులను దుర్వినియోగం చేస్తున్న వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలను అన్ని టెలికాం కంపెనీలు అమలు చేయాలని, తద్వారా స్వచ్ఛమైన టెలీ కమ్యూనికేషన్ల వ్యవస్థ ఏర్పడేందుకు తోడ్పాటు అందించాలని ట్రా పిలుపునిచ్చింది.
 
కాగా, ఈ యేడాది జనవరి నుంచి జూన్ వరకు స్పామ్ కాల్స్‌కు సంబంధించి 7.9 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే, అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments