Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ ధర దూకుడు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (09:04 IST)
దేశంలో పెట్రోల్ ధరల దూకుడు కొనసాగుతుంది. ప్రతీ రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం కూడా ఈ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజల్ ధరలపై 35 పైసలు చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. 
 
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.64కు పెరగగా డీజిల్‌ ధర 97.37కు ఎగబాకింది. ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.114.47కు, డీజిల్‌ ధర రూ.105.49కు ఎగిసాయి.. కోల్‌కతాలో పెట్రోల్‌, డీజిల్‌ ధర వరుసగా రూ.109.02, రూ.100.49 చేరుకున్నాయి.
 
మరోవైపు చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.43కి, లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.59గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్‌ విషయానికి వస్తే.. పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113కు చేరితే డీజిల్‌ ధర రూ.106.22గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments