Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులకు చమురు కంపెనీల ఊరట

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (09:05 IST)
దేశంలో చమురు ధరలు కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్, డీజిల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 
 
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు వారాలుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83గా ఉంది. డీజిల్ ధర రూ.97.96 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.107.64 ఉండగా.. డీజిల్ రేటు లీటరుకు రూ.99.26 వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments