Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులకు చమురు కంపెనీల ఊరట

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (09:05 IST)
దేశంలో చమురు ధరలు కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్, డీజిల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 
 
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు వారాలుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83గా ఉంది. డీజిల్ ధర రూ.97.96 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.107.64 ఉండగా.. డీజిల్ రేటు లీటరుకు రూ.99.26 వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments