Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు శుభవార్త : తగ్గిన బంగారం - వెండి ధరలు

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:20 IST)
దేశంలోని పసిడి ప్రియులకు ఓ శుభవార్త. కానీ, ఆదివారం మార్కెట్ ధరల ప్రకారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు ఇపుడు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. మరి నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
 
హైదరాబాద్ మార్కెట్‌లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,320గా ఉంది. అలాగే 8 గ్రాములు రూ.34,560గా ఉంది. 10 గ్రాములు ధర రూ.43,200గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి. 
 
ఇకపోతే, ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర.. ముంబైలో రూ.45,240, ఢిల్లీలో రూ.45,350, బెంగళూరులో రూ.43,200, చెన్నైలో రూ.43,570, కోల్‌కత్తాలో రూ.45,900 గా ఉంది. 
 
ఇక, హైదరాబాద్‌లో వెండి ధర నిన్నటితో పోల్చితే తగ్గింది. కేజీ వెండి ధర రూ.800 తగ్గింది. ఇక్కడ నేడు వెండి ధర 1 గ్రాము రూ.64.10గా ఉంది. అదే 8 గ్రాములు ధర రూ.512.80 గా ఉంది. 
 
అదే 10 గ్రాములు ధర రూ.641 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,410 ఉండగా, కేజీ వెండి ధర రూ.64,100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments