బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన పసిడి ధరలు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (10:44 IST)
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం ఉదయం బులియన్ మార్కెట్ వివరాల మేరకు ఈ ధరల్లో తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఈ ధరల్లో తగ్గుదల కనిపించినట్టు బులియన్ మార్కెట్ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా రేట్ల ప్రకారం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది.
 
అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది.
 
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది. కేరళ రాష్ట్రంలోనూ ఇదే విధంగా ధరలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడా ఈ రేట్లలో పెద్దగా మార్పులు కనిపించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments